Adilabadలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-05-19T13:45:04+05:30 IST
ల్లాలోని నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఆదిలాబాద్: జిల్లాలోని నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుంకిడి గ్రామానికి చెందిన కిషన్, సుభాష్గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.