ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం... 10మంది కరోనా బాధితులు పరార్

ABN , First Publish Date - 2020-08-02T13:32:39+05:30 IST

ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం... 10మంది కరోనా బాధితులు పరార్

ఆదిలాబాద్: అధికారుల నిర్లక్ష్యం... 10మంది కరోనా బాధితులు పరార్

ఆదిలాబాద్: రిమ్స్ కోవిడ్ వార్డులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో  10 మంది కరోనా బాధితులు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఎవ్వరికంటా పడకుండా బాధితులు ఇళ్లకు వెళ్ళిపోయారు. జిల్లా కేంద్రంలో ఇద్దరు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు ఇళ్లకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు బాధితులు ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-02T13:32:39+05:30 IST