కొత్తగా 24 మంది టీచర్ల చేరిక
ABN , First Publish Date - 2020-10-01T07:54:46+05:30 IST
మండలంలోని పలు పాఠశాలల్లో కొత్తగా 24 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.
వరరామచంద్రాపురం, సెప్టెంబరు 30: మండలంలోని పలు పాఠశాలల్లో కొత్తగా 24 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇటీవల డీఎస్సీ-2018లో ఎంపికైన వారు చేరడడంతో ఉపాధ్యాయుల కొరత తీరింది.