లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీనటులు సుమన్‌, రవీంద్ర

ABN , First Publish Date - 2020-11-25T05:26:50+05:30 IST

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీనటులు సుమన్‌, రవీంద్ర

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీనటులు సుమన్‌, రవీంద్ర
జ్ఞాపికను అందజేస్తున్న ఆలయచైర్మన్‌

కీసర: సినీనటులు సుమన్‌, రాజారవీంద్రలు చీర్యాల్‌ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో భాగంగా మంగళవారం ఆలయానికి విచ్చేసిన సుమన్‌, రాజా రవీంద్రలను చైర్మన్‌ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్‌లు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ మేరకు గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ అర్థమండపంలో వారికి తీర్థ ప్రసాదాలు, శేషవస్ర్తాలు, జ్ఞాపికను అందజేశారు. 

Updated Date - 2020-11-25T05:26:50+05:30 IST