సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-14T08:50:20+05:30 IST

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు కట్టు

సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు కట్టుబడి ఉండాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-14T08:50:20+05:30 IST