నాణ్యత లోపాలు ఉంటే చర్యలు
ABN , First Publish Date - 2020-12-03T05:06:49+05:30 IST
పంచాయతీల పరిధి లో ప్రభుత్వ నిబంధనల మేర కు పనులు నిర్వహిం చాలని ఎంపీడీవో జి.గిరిబాల ఆదేశి ంచారు.
గరుగుబిల్లి, డిసెం బరు 2: పంచాయతీల పరిధి లో ప్రభుత్వ నిబంధనల మేర కు పనులు నిర్వహిం చాలని ఎంపీడీవో జి.గిరిబాల ఆదేశి ంచారు. బుధవారం నాగూరు సచివాలయం పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. సచి వాలయాల పరిధిలో పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా లోపాలు లేకు ండా దృష్టి సారించాలన్నారు. తనిఖీల్లో లోపాలు ఉన్నట్లయితే చర్యలతో పాటు బిల్లులు చెల్లింపు జరగదన్నారు. పంచాయతీరాజ్ జేఈ సీహెచ్ అంబేడ్కర్, ఉపా ధి ఏపీవో వై.జనార్దనరావు, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.