విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-05-20T09:48:02+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీడీవో పవన్‌కుమార్‌ హెచ్చరిం చారు. మంగళవారం ఎంపీడీవో

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

బషీరాబాద్‌ : మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీడీవో పవన్‌కుమార్‌ హెచ్చరిం చారు. మంగళవారం ఎంపీడీవో కార్యాయలంలోని చాంబర్‌లో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తాను ఇక్కడికి కొత్తగా వచ్చానని  కొందరు ఉద్యోగులు, కార్యదర్శుల పని తీరు బాగలేదని ఎంపీడీవో సూచించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-05-20T09:48:02+05:30 IST