AP News: ఎమ్మెల్సీ భరత్‌పై చర్య తీసుకోవాలి : టీడీపీ

ABN , First Publish Date - 2022-08-25T23:28:17+05:30 IST

చిత్తూరు: కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటించిన గ్రామాల్లో టీడీపీ (TDP) ఫ్లెక్సీలను వైసీపీ (YCP) కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ భరత్ (MLC Bharat) ఆధ్వర్యంలోనే

AP News: ఎమ్మెల్సీ భరత్‌పై చర్య తీసుకోవాలి : టీడీపీ

చిత్తూరు: కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటించిన గ్రామాల్లో టీడీపీ (TDP) ఫ్లెక్సీలను వైసీపీ (YCP) కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ భరత్ (MLC Bharat) ఆధ్వర్యంలోనే ఫ్లెక్సీలు ధ్వంసం జరిగిందన్న టీడీపీ నాయకులు ఆరోపిస్తూ..  కుప్పం-క్రిష్ణగిరి రోడ్డుపై బైఠాయించారు. భరత్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-25T23:28:17+05:30 IST