‘పోలవరం’లో ప్రమాదం.. కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-11-22T08:41:29+05:30 IST

‘పోలవరం’లో ప్రమాదం.. కార్మికుడి మృతి

‘పోలవరం’లో ప్రమాదం.. కార్మికుడి మృతి

పోలవరం, నవంబరు 21: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పైనుంచి శుక్రవారం రాత్రి బిహార్‌కు చెందిన కార్మికుడు మహ్మద్‌ ముర్తాజ(23) ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందాడు. కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో కార్మికులు ఆగ్రహానికి గురై సంఘటనా ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్ల వాహనాలను ధ్వంసం చేశారు.

Updated Date - 2020-11-22T08:41:29+05:30 IST