ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-09T05:42:13+05:30 IST

ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

వీరులపాడు, మే 8: వీరులపాడు మండలం వి.అన్నవరం గ్రామంలో వరి గడ్డి ట్రాక్టర్‌ పైనుంచి శనివారం జారి పడి వ్యక్తి మృతి చెందారు. గ్రామానికి చెందిన మండా అన్నారావు (55) ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరులో వరి గడ్డి లోడింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామ శివారులో ట్రాక్టర్‌ పై నుంచి జారిపడ్డాడె. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-05-09T05:42:13+05:30 IST