ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-07-31T02:18:48+05:30 IST

జిల్లాలోని ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్

ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తహసీల్దార్ నరేందర్, వీఆర్ఏ అభిషేక్‌ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. భూమి మ్యూటేషన్ కోసం రూ.7 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. బాధిత రైతు ఫిర్యాదుతో  ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-07-31T02:18:48+05:30 IST