నందికొట్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-11T03:19:28+05:30 IST

జిల్లాలోని నందికొట్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో

నందికొట్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.  రూ.45,960 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి రూ.10,360 నగదు, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌ దగ్గర రూ.17,200, డస్ట్‌బిన్‌లో రూ.18,400 గుర్తించారు.   



Updated Date - 2021-12-11T03:19:28+05:30 IST