జిగర్ఠండా
ABN , First Publish Date - 2017-03-11T20:28:24+05:30 IST
కావలసిన పదార్థాలు బాదంచెట్టు జిగురు- ఒక టీ స్పూను (మార్కెట్లో దొరుకుతుంది), పాలు- ఒక కప్పు,
బాదం జిగురును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత చక్కెర వేసి పాలను వేడిచేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత రోజ్వాటర్, బాదం జిగురు వేసి బాగా కలిపి, గ్లాసులో పోసి పైన ఐస్క్రీమ్ పెట్టి సర్వ్ చేయాలి.