LIVE: ప్రధాని ప్రసంగం నిరుత్సాహపరిచిందా?
ABN , First Publish Date - 2020-07-01T13:34:22+05:30 IST
LIVE: ప్రధాని ప్రసంగం నిరుత్సాహపరిచిందా?
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే కేవలం పదిహేను నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. చైనా యాప్ల బ్యాన్కు సంబంధించి కీలక ప్రకటన వస్తుందని భారతీయులు ఎదురుచూసిన పరిస్థితి కనిపిచింది. కరోనా సమయంలో ఆరో సారి ప్రధాన మంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్కు సంబంధించి కీలక ప్రకటన వస్తుందని... మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే దానిపై మాట్లాడతారని చాలా మంది భావించారు. అయితే నిన్న ప్రధాని ప్రసంగం కొంత నిరుత్సాహపరిచిందనే చెప్పవచ్చు. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరాల శేఖర్రావు, ఏపీ సీపీఎం ఎక్స్ ఎమ్మెల్సీ గఫూర్, తెలంగాణ ఎక్స్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఏపీ టీడీపీ నేత మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.