వరికోత మిషన్ ఢీకొని మహిళారైతు
ABN , First Publish Date - 2021-04-21T07:05:48+05:30 IST
వరికోత మిషన్ ఢీకొని మహిళారైతు మృతి చెందింది.
మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 20: వరికోత మిషన్ ఢీకొని మహిళారైతు మృతి చెందింది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండాకు చెందిన పర్వతం జయలక్ష్మి(30) మంగళవారం వరికోత మిషన్ వరి కోస్తుండగా డ్రైవర్ వరికోత మిషన్ను వె నక్కి మలుపుతుండగా ప్రమాదవశాత్తు జయలక్ష్మీని ఢీకొట్టాడు. ఈ ప్రమా దంలో జయలక్ష్మీ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.