17న ఢిల్లీలో ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-02-17T01:43:13+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి

17న ఢిల్లీలో ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం

ఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 17న ఉ.11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం కానుంది. సమావేశానికి  కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రెటరీ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ నుంచి స్పెషల్‌ సీఎస్‌ కె.రామకృష్ణారావు పాల్గొననున్నారు. ఏపీ నుంచి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్ హాజరుకానున్నారు.  

Updated Date - 2022-02-17T01:43:13+05:30 IST