పురుగుల మందు తాగి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-03-28T12:01:10+05:30 IST
పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని లింగోటంతండాలో చోటు చేసుకుం
అచ్చంపేట అర్బన్, మార్చి 27 : పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని లింగోటంతండాలో చోటు చేసుకుం ది. ఎస్ఐ ప్రదీప్కుమార్ కథనం ప్రకారం.. తండాకు చెందిన జగదీశ్నాయక్ (25) ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య య త్నానికి పాల్పడినట్లు తెలిపారు. గమనించిన ఇంటి చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.