శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-06-24T05:09:15+05:30 IST
అఖండ భారత్ ఐక్యంగా ఉండాలని శ్యామ్ ప్రసాద్ముఖర్జీ ఆకాంక్షించి ఆదిశగా పాటుపడ్డారని బీజేపీ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు పైడి వేణుగోపాలం అన్నారు. బుధవారం శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు.
అఖండ్ భారత్కు పాటుపడ్డారు
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం
గుజరాతీపేట: అఖండ భారత్ ఐక్యంగా ఉండాలని శ్యామ్ ప్రసాద్ముఖర్జీ ఆకాంక్షించి ఆదిశగా పాటుపడ్డారని బీజేపీ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు పైడి వేణుగోపాలం అన్నారు. బుధవారం శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, పూడి తిరుపతిరావు, దుప్పల రవీంద్రబాబు, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.