నూజివీడులో వరుస దొంగతనాలు

ABN , First Publish Date - 2020-12-01T21:08:10+05:30 IST

నూజివీడులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఒకేరోజు వేర్వేరు వీధుల్లో ఇద్దరి మహిళల నుంచి తొమ్మిది కాసుల బంగారు గొలుసులను స్నాచర్లు, ఎత్తుకెళ్లారు.

నూజివీడులో వరుస దొంగతనాలు

కృష్ణా: నూజివీడులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఒకేరోజు వేర్వేరు వీధుల్లో ఇద్దరి మహిళల నుంచి తొమ్మిది కాసుల బంగారు గొలుసులను స్నాచర్లు, ఎత్తుకెళ్లారు. దీంతో  ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పోలీసులు స్నాచర్ల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2020-12-01T21:08:10+05:30 IST