బావిలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-19T06:01:38+05:30 IST
ఒక వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు.
అంబాజీపేట, ఏప్రిల్ 18: ఒక వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. అంబాజీపేట పరిధిలోని కొర్లపాటివారిపాలానికి చెందిన కొర్లపాటి శ్రీనివాసరాజా(50) ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడి మృతిచెందాడు. సత్యసాయి సేవా సమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు రాజా చేపట్టారు. స్థానికంగా పతంజలి స్టోర్స్ను నిర్వహిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.