రాజీవ్గాంధీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2020-05-22T10:53:28+05:30 IST
సాంకేతిక పరిజ్ఞానం తో దేశాన్ని అగ్రపథంలో నింపిన మహోన్నతుడు మాజీ ప్రధాని రాజీవ్గాంధీయని టెక్కలి కాంగ్రెస్
సంతబొమ్మాళి, మే 21: సాంకేతిక పరిజ్ఞానం తో దేశాన్ని అగ్రపథంలో నింపిన మహోన్నతుడు మాజీ ప్రధాని రాజీవ్గాంధీయని టెక్కలి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ దిలీప్కుమార్ అన్నారు. గురువారం బోరుభద్రలో రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.