అడుసుమల్లికి ఘన సన్మానం
ABN , First Publish Date - 2022-08-15T05:07:37+05:30 IST
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అడుసుమల్లి ప్రభాకర్ చౌదరిని టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు.
పామూరు, ఆగస్టు 14 : తెలుగు దేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అడుసుమల్లి ప్రభాకర్ చౌదరిని టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం డోలా క్యాంప్ కార్యాల యంలో జరిగిన కార్య క్రమంలో ప్రభాకర్చౌదరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రతిభావంతుల కమిటీలో చోటు కల్పించడం హర్షనీయమని నాయకులు పేర్కొ న్నారు. పార్టీ బలోపేతానికి అడుమల్లితో కలిసి తాము పనిచేస్తామని తెలిపారు. ఉగ్ర గెలుపు కోసం అందరం శ్రమిస్తామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు డోలా శేషాద్రి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోటిరెడ్డి, బీసీసెల్ పట్టణాధ్యక్షుడు మండ్లా రమణ య్య, పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి గుత్తి మహేష్, బొట్లగూడూరు గ్రామ సర్పం చ్ యర్రగొర్ల బాల, ఇర్రి వెంకటరెడ్డి, అవులూరి మురళి పాల్గొన్నారు.