90% హామీలు నెరవేర్చాం : పుష్ప శ్రీవాణి
ABN , First Publish Date - 2020-08-10T10:05:58+05:30 IST
గిరిజనులకు ఇచ్చిన హామీలను తొలి ఏడాదిలోనే 90 శాతం తమ ప్రభుత్వం నెరవేర్చినట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ
పార్వతీపురం: గిరిజనులకు ఇచ్చిన హామీలను తొలి ఏడాదిలోనే 90 శాతం తమ ప్రభుత్వం నెరవేర్చినట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు.