తెలంగాణలో 9 పాజిటివ్ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-12-04T02:06:57+05:30 IST

తెలంగాణలో ఒమైక్రాన్‌ కరోనా కేసుల బులెటిన్‌ను

తెలంగాణలో 9 పాజిటివ్ కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్‌ కరోనా కేసుల బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. తెలంగాణకు విదేశాల నుంచి 909 మంది వచ్చారు. ఇవాళ విదేశాల నుంచి తెలంగాణకు 209 మంది ప్రయాణికులు వచ్చారు. ఇవాళ మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీనోమ్ శాంపిల్స్ కోసం మొత్తం 13 కేసులను పంపినట్లు అధికారులు తెలిపారు. 



Updated Date - 2021-12-04T02:06:57+05:30 IST