9 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-08-10T10:41:52+05:30 IST

గురవాం సమీపం మామిడి తోటలో ఆదివారం పేకాట శిబిరంపై రాజాం ఎస్‌ఐ రాము సిబ్బందితో కలిసి దాడి చేసి ..

9 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

రాజాం రూరల్‌: గురవాం సమీపం మామిడి తోటలో ఆదివారం పేకాట శిబిరంపై రాజాం ఎస్‌ఐ రాము సిబ్బందితో కలిసి దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.80,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. సీఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-10T10:41:52+05:30 IST