ఏపీలో కరోనాతో 9 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-31T23:42:43+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కరోనాతో 9 మంది మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మరణించారు. ఏపీలో మొత్తం 22,76,370 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 14,615 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,51,238 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2022-01-31T23:42:43+05:30 IST