ఏపీలో కరోనాతో 9 మంది మృతి

ABN , First Publish Date - 2022-02-06T00:37:24+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కరోనాతో 9 మంది మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో 23,00,765కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు 14,655 మరణాలు సంభవించాయి. ఏపీలో 78,746 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 22,07,364 మంది రికవరీ చెందారు. 

Updated Date - 2022-02-06T00:37:24+05:30 IST