9 మంది మృతి.. 705 కేసులు
ABN , First Publish Date - 2021-05-17T05:19:26+05:30 IST
9 మంది మృతి.. 705 కేసులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారికి జిల్లాలో ఆదివారం మరో 9 మంది బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 705 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,269కు చేరింది. మరణాలు అధికారికంగా 864కు పెరిగాయి. ఇంకా 9,997 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.