రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి మృతి
ABN , First Publish Date - 2020-09-21T20:42:01+05:30 IST
జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది...
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి రజిత మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గర్భిణి రజిత సోదరుడితో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.