ఉమ్మడి జిల్లాలో 888 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-11T06:18:04+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 888మంది కొవిడ్‌బారిన పడినట్టు నిర్ధార ణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1999మందికి పరీక్షలు నిర్వహిం చగా.. 298మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి జిల్లాలో 888 మందికి కరోనా

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమవిభాగం, మే 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 888మంది కొవిడ్‌బారిన పడినట్టు నిర్ధార ణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1999మందికి పరీక్షలు నిర్వహిం చగా.. 298మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఖమ్మం జిల్లాలో 1550మందికి పరీక్షలు చేయగా.. 590మందికి పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.


Updated Date - 2021-05-11T06:18:04+05:30 IST