పీజీఈ సెట్‌కు 84 శాతం హాజరు

ABN , First Publish Date - 2022-08-06T09:11:23+05:30 IST

పీజీఈ సెట్‌కు 84.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పీజీఈ సెట్‌ను ఈ నెల 2 నుంచి 5 వరకు హైదరాబాద్‌, వరంగల్‌లో మొత్తం 7 కేం ద్రాల్లో నిర్వహించారు.

పీజీఈ సెట్‌కు 84 శాతం హాజరు

పీజీఈ సెట్‌కు 84.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పీజీఈ సెట్‌ను ఈ నెల 2 నుంచి 5 వరకు హైదరాబాద్‌, వరంగల్‌లో మొత్తం 7 కేం ద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 14,921 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 12,592 మంది పరీక్ష రాశారు.

Updated Date - 2022-08-06T09:11:23+05:30 IST