8మందికి పాజిటివ్ నిర్ధారణ
ABN , First Publish Date - 2020-10-01T08:49:38+05:30 IST
ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం 80మందికి వీటీఎం పరీక్షలు నిర్వహించి కాకినాడ ల్యాబ్కు పంపించారు.
ఆత్రేయపురం, సెప్టెంబరు 30: ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం 80మందికి వీటీఎం పరీక్షలు నిర్వహించి కాకినాడ ల్యాబ్కు పంపించారు.
బుధవారం ఈ పరీక్షల్లో 8 మందికి పాజిటివ్గా నిర్ధారించినట్టు వైద్యాధికారి శ్రీనివాసవర్మ తెలిపారు.