77 రైతు వేదిక భవనాలు

ABN , First Publish Date - 2020-07-01T11:11:48+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖపై కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం

77 రైతు వేదిక భవనాలు

వ్యవసాయ శాఖపై సమీక్షించిన కలెక్టర్‌


నారాయణపేట టౌన్‌, జూన్‌ 30 : నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖపై కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 క్లస్టర్లకు గాను 77 రైతు వేదిక భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ నియంత్రిత సాగుపై సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-01T11:11:48+05:30 IST