97 ఏళ్ల గురువుకు 75 ఏళ్ల శిష్యుడి సన్మానం

ABN , First Publish Date - 2021-07-24T07:01:37+05:30 IST

గురు పౌర్ణమి సందర్భంగా 97ఏళ్ల గురువును 75ఏళ్ల శిష్యుడు సన్మానించాడు

97 ఏళ్ల గురువుకు 75 ఏళ్ల శిష్యుడి సన్మానం

ఆలేరు, జూలై 23: గురు పౌర్ణమి సందర్భంగా 97ఏళ్ల గురువును 75ఏళ్ల శిష్యుడు సన్మానించాడు. ఆలేరుకు చెం దిన  97 ఏళ్ల గురువు ప్రతాప్‌రెడ్డిని మండలంలోని శారాజీపేట గ్రామానికి చెందిన శిష్యుడు ఐల రాంనర్సయ్య శుక్రవారం కలిసి సన్మానించి శుభా కాంక్షలు తెలిపారు. రాంనర్సయ్య కూడా ఉపాధ్యాయుడిగా రిటైర్డు కావటం గమనార్హం.



Updated Date - 2021-07-24T07:01:37+05:30 IST