7 కొవిడ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2022-08-19T05:32:52+05:30 IST

జిల్లాలో శుక్రవారం 45 మందిని పరీక్షించగా ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

7 కొవిడ్‌ కేసుల నమోదు

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 18: జిల్లాలో శుక్రవారం 45 మందిని పరీక్షించగా ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా మొత్తం 309 కొవిడ్‌ కేసులు నమోదు కాగా ఇందులో ప్రస్తుతం 39యాక్టివ్‌లో ఉన్నాయి. వీరిలో ఒకరు చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిలో, మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-08-19T05:32:52+05:30 IST