66 శాతం మంది ఎన్నారైలు జో బిడెన్ వైపే !

ABN , First Publish Date - 2020-09-17T15:38:09+05:30 IST

నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 66 శాతం భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 28 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మరో ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు.

66 శాతం మంది ఎన్నారైలు జో బిడెన్ వైపే !

డొనాల్డ్‌ ట్రంప్‌ వైపు 28 శాతం మాత్రమే: ఏఏపీఐ సర్వే

వాషింగ్టన్‌, సెప్టెంబరు 16: నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 66 శాతం భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 28 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మరో ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు. ఈ మేరకు ఇండియాస్పోరా అండ్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌(ఏఏపీఐ) సర్వే నివేదిక విడుదల చేసింది. 

Updated Date - 2020-09-17T15:38:09+05:30 IST