బార్‌ పరీక్షకు 606మంది హాజరు

ABN , First Publish Date - 2021-01-25T06:37:00+05:30 IST

తిరుపతిలోని అంబేడ్కర్‌ గ్లోబర్‌ లా కళాశాలలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి బార్‌ పరీక్షకు 606మంది విద్యార్థులు హాజరైనట్లు చైర్మన్‌ డాక్టర్‌ రామసాని తిప్పారెడ్డి తెలిపారు.

బార్‌ పరీక్షకు 606మంది హాజరు

తిరుపతి(విద్య), జనవరి 24: తిరుపతిలోని అంబేడ్కర్‌ గ్లోబర్‌ లా కళాశాలలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి బార్‌ పరీక్షకు 606మంది విద్యార్థులు హాజరైనట్లు చైర్మన్‌ డాక్టర్‌ రామసాని తిప్పారెడ్డి తెలిపారు. తిరుపతి కేంద్రంగా 716 మంది విద్యార్థులను కేటాయించగా 110మంది పరీక్షకు హాజరుకాలేదన్నారు.

Updated Date - 2021-01-25T06:37:00+05:30 IST