60 శాతం ఆస్తిపన్ను వసూలు

ABN , First Publish Date - 2021-02-25T08:05:36+05:30 IST

రాష్ట్రంలోని 140 మునిసిపాలిటీల్లో 60 శాతం మేర ఆస్తిపన్ను వసూలైంది.

60 శాతం ఆస్తిపన్ను వసూలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 140 మునిసిపాలిటీల్లో 60 శాతం మేర ఆస్తిపన్ను వసూలైంది. 31 జిల్లాల్లో మొత్తం రూ.861 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా, బుధవారం నాటికి రూ.518 కోట్లు వసూలైనట్లు మునిసిపల్‌ శాఖ తెలిపింది. రూ.343 కోట్ల బకాయిలున్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ మినహా 140 మునిసిపాలిటీల్లో 20.22 లక్షల ఆస్తులకు పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. g

Updated Date - 2021-02-25T08:05:36+05:30 IST