ముంబై నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-23T13:38:09+05:30 IST

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ముంబై నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో 6 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితులను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. 

Updated Date - 2020-05-23T13:38:09+05:30 IST