ప్రాక్టికల్‌ పరీక్షలకు 596 మంది హాజరు

ABN , First Publish Date - 2020-02-20T06:52:38+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 596 మంది

ప్రాక్టికల్‌ పరీక్షలకు 596 మంది హాజరు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 596 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో బి.ప్రభాకర్‌రావు తెలిపారు. జనరల్‌ విభాగంలో 503 మందికి 496 మంది హాజరు కాగా, ఒకేషనల్‌ విభాగంలో 100 మంది హాజరయ్యా రన్నారు. జిల్లాలో  మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

Updated Date - 2020-02-20T06:52:38+05:30 IST