ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్‌కు 50.8 శాతం హాజరు

ABN , First Publish Date - 2020-10-01T09:33:58+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే(ఎంజేపీ) తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం జరిగిన

ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్‌కు 50.8 శాతం హాజరు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 30: మహాత్మా జ్యోతిబాపూలే(ఎంజేపీ) తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం జరిగిన ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్‌కు 50.8 శాతం విద్యార్థులు హాజరైనట్లు రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో 4,171 మంది విద్యార్థులకు గాను 2,051 మంది హాజరు కాగా, 2,120 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు పేర్కొన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు మనోహర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-10-01T09:33:58+05:30 IST