పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల మంజూరుకు హామీ

ABN , First Publish Date - 2021-01-26T05:30:00+05:30 IST

పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల మంజూరుకు హామీ

పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల మంజూరుకు హామీ

ములుగుటౌన్‌, జనవరి 26 : మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్న త పాఠశాల అభివృద్ధికి ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ రూ.5 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాల ఎస్‌ఎంసీ ఈ చైర్మన్‌ నేరేళ్ల గోపి జగదీశ్వర్‌ను ఆయన స్వగృహంలో కలిసి పాఠశాల ప్రహరీ, ఇతర వసతులపై వివరించారు. దీనిపై స్పందించిన జగదీశ్వర్‌ రూ.5 లక్షలు తన నిఽధుల నుంచి మంజూరు చేసస్తున్నట్లు ప్రటించారు. పనులు ప్రా రంభించవచ్చని హామీ ఇచ్చారు. బాదం ప్రవీణ్‌, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు విజయ్‌రాం నాయక్‌, ఎంపీటీసీ ప్రభాకర్‌, సమ్మయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T05:30:00+05:30 IST