ప్లాస్మా దానం చేసేందుకు 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది..

ABN , First Publish Date - 2020-07-04T02:04:07+05:30 IST

ప్లాస్మా దానం చేసేందుకు 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది..

ప్లాస్మా దానం చేసేందుకు 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్త స్లాస్మాను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కరోనా బారిన పడి బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేస్తామని కోవిడ్-19 నుంచి కోలుకున్న 47 సిబ్బంది చెప్పారని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబైలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.


Updated Date - 2020-07-04T02:04:07+05:30 IST