45 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-06T16:53:43+05:30 IST
అరక్కోణంలో ఓ పాఠశాల విద్యార్థి (14) సహా 45 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావటంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్సలందిస్తున్నారు. అరక్కోణంలోని పోలీసు శాఖ, నావికాదళం, పారామిలటరీలో
చెన్నై: అరక్కోణంలో ఓ పాఠశాల విద్యార్థి (14) సహా 45 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావటంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్సలందిస్తున్నారు. అరక్కోణంలోని పోలీసు శాఖ, నావికాదళం, పారామిలటరీలో పనిచేస్తున్న వారందరికీ ఇటీవల కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 45 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యంది.