లోక్‌ అదాలత్‌లో 432 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2020-10-01T08:03:51+05:30 IST

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో 33

లోక్‌ అదాలత్‌లో 432 కేసులు పరిష్కారం

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో 33 బెంచీల ద్వారా బుధవారం 432 కేసులు పరిష్కరించారు.


జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆఽధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో సివిల్‌ కేసులు 65, రాజీ పడదగ్గ కేసులు 367 కలిపి మొత్తం 432 కేసులు పరిష్కరించారు.  

  

Updated Date - 2020-10-01T08:03:51+05:30 IST