అన్నవరం క్వారెంటైన్ నుంచి 41 మంది విడుదల

ABN , First Publish Date - 2020-03-31T16:30:30+05:30 IST

అన్నవరం క్వారెంటైన్ సెంటర్ నుంచి 41 మందిని వారి సొంత గ్రామాలకు అధికారులు తరలించారు.

అన్నవరం క్వారెంటైన్ నుంచి 41 మంది విడుదల

తూ.గో. జిల్లా: అన్నవరం క్వారెంటైన్ సెంటర్ నుంచి 41 మందిని వారి సొంత గ్రామాలకు అధికారులు తరలించారు. వారంతా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారని, ప్రస్తుతం క్వారెంటైన్ సెంటర్‌లో 42 మంది వునట్లు అధికారులు వెల్లడించారు. వారంతా హైదరాబాద్, నెల్లూరుకు చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-03-31T16:30:30+05:30 IST