నాలుగు రోజులు వర్షాలు!

ABN , First Publish Date - 2020-07-01T08:14:12+05:30 IST

కోస్తాలో మంగళవారం పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదయ్యాయి. సముద్రం మీదుగా వస్తున్న తేమగాలులతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

నాలుగు రోజులు వర్షాలు!

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కోస్తాలో మంగళవారం పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదయ్యాయి. సముద్రం మీదుగా వస్తున్న తేమగాలులతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రానున్న 4రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-07-01T08:14:12+05:30 IST