34 మంది రాజస్థాన్‌ కూలీలు క్వారంటైన్‌కు తరలింపు

ABN , First Publish Date - 2020-05-14T10:44:26+05:30 IST

రాజస్థాన్‌కు చెందిన 34 మంది వలస కూలీలు బుధవారం చిత్తూరు జిల్లా భాకరాపేట నుంచి ద్విచక్రవాహనాల్లో వస్తూ సంబేపల్లె పోలీసులకు పట్టుబడడంతో

34 మంది రాజస్థాన్‌ కూలీలు క్వారంటైన్‌కు తరలింపు

సంబేపల్లె, మే 13: రాజస్థాన్‌కు చెందిన 34 మంది వలస కూలీలు బుధవారం చిత్తూరు జిల్లా భాకరాపేట నుంచి ద్విచక్రవాహనాల్లో వస్తూ సంబేపల్లె పోలీసులకు పట్టుబడడంతో వారిని ఆర్టీసీ బస్సు ద్వారా క్వారంటైన్‌కు తరలించినట్లు పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ తెలియజేశారు.సంబేపల్లె ఎస్‌ రాజారమేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగామండల పరిధిలోని గుట్టపల్లె చెక్‌పోస్టున పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, స్పెషల్‌ డీఎస్పీ ప్రసాద్‌రావు పరిశీలించారు.  

Updated Date - 2020-05-14T10:44:26+05:30 IST