క్యాంపస్ ఇంటర్వ్యూలో 30 మంది ఎంపిక
ABN , First Publish Date - 2021-02-27T05:12:20+05:30 IST
కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్ ఎంఎల్ఆర్ నాయుడు డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు వివిధ కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కార్పొరేట్ సంస్థలో పని చేసేందుకు 30 మంది డిపార్ట్మెంట్ స్టోర్స్ ఎగ్జిక్యూటివ్లను తొలిరోజు ఎంపిక చేసినట్లు ప్రొజెక్టు హెడ్ హెచ్ఆర్ బడాన యుగంధర్ తెలిపారు.
నరసన్నపేట: కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్ ఎంఎల్ఆర్ నాయుడు డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు వివిధ కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కార్పొరేట్ సంస్థలో పని చేసేందుకు 30 మంది డిపార్ట్మెంట్ స్టోర్స్ ఎగ్జిక్యూటివ్లను తొలిరోజు ఎంపిక చేసినట్లు ప్రొజెక్టు హెడ్ హెచ్ఆర్ బడాన యుగంధర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ముద్దాడ బాలభూపాల నాయుడు, ప్రిన్సిపాల్ మెండ దాసు నాయుడు, కంపెనీ ప్రతినిధులు రామచంద్ర, వెంకటే శ్వరరావు పాల్గొ న్నారు. శనివారం కూడా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రతినిధి యుగంధర్ పేర్కొన్నారు.