గిరిజన నేత హత్య కేసు: పోలీసుల అదుపులో 23 మంది

ABN , First Publish Date - 2020-08-13T22:02:24+05:30 IST

తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయితీ మరాఠిపురంలోని ఎస్టీ కాలనీకి చెందిన..

గిరిజన నేత హత్య కేసు: పోలీసుల అదుపులో 23 మంది

తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయితీ మరాఠిపురంలోని ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన నేత బబ్లు అలియాస్ చినబాబు(38) హత్య కేసులో 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హతుడు చినబాబు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెంపుడు తల్లి గుండె పోటుతో మృతి చెందారు.

Updated Date - 2020-08-13T22:02:24+05:30 IST